2019 ఒడిశా శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
2014 ఒడిశా అసెంబ్లీ పదవీకాలం జూన్ 11న ముగియడానికి ముందు ఏప్రిల్ 11, ఏప్రిల్ 29 తేదీలలో ఒడిశా 16వ శాసనసభకు 147 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకోవడానికి జరిగిన 16వ శాసనసభ ఎన్నికలు నాలుగు దశల్లో 147 నియోజకవర్గాలలో, లోక్సభ ఎన్నికలతో కలిసి జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 23న జరిగింది.[1][2]
త్వరిత వాస్తవాలు ఒడిశా శాసనసభలోని 147 నియోజకవర్గాల్లో మెజారిటీకి 74 సీట్లు అవసరం, వోటింగు ...
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఒడిశా శాసనసభలోని 147 నియోజకవర్గాల్లో మెజారిటీకి 74 సీట్లు అవసరం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వోటింగు | 73.20% (0.60%) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఫలితాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
మూసివేయి
అంతకుముందే ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నవీన్ పట్నాయక్, ఎన్నికల పోటీలో అతని నాయకత్వంలోని బిజూ జనతాదళ్ (బిజెడి) పార్టీ విజయం సాధించడంతో వరుసగా ఐదవసారి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[3]