హైదరాబాద్ హౌస్
From Wikipedia, the free encyclopedia
హైదరాబాద్ హౌస్ దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న అతిథి గృహం. ఈ భవనాన్ని కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి వచ్చే అధ్యక్షులకు, రాయబారులకు అతిథి గృహంగా వాడుకుంటుంది..[1]
త్వరిత వాస్తవాలు హైదరాబాద్ హౌస్, సాధారణ సమాచారం ...
హైదరాబాద్ హౌస్ | |
---|---|
సాధారణ సమాచారం | |
నిర్మాణ ప్రారంభం | 1926; 98 సంవత్సరాల క్రితం (1926) |
పూర్తి చేయబడినది | 1928; 96 సంవత్సరాల క్రితం (1928) |
యజమాని | భారత ప్రభుత్వం |
సాంకేతిక విషయములు | |
నేల వైశాల్యం | 8.77 acres (3.55 ha) |
లిఫ్టులు / ఎలివేటర్లు | 0 |
రూపకల్పన, నిర్మాణం | |
వాస్తు శిల్పి | సర్ ఎడ్విన్ ల్యూటీయర్, అబ్దుల్లా భంజి |
ఇతర విషయములు | |
గదుల సంఖ్య | 36 |
మూసివేయి