దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (డిఎండికె)
భారతదేశం లోని రాజకీయ పార్టీ / From Wikipedia, the free encyclopedia
దేశీయ ముర్పోక్కు ద్రావిడ కజగం, తమిళనాడు రాష్ట్రంలోని ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ . 14 సెప్టెంబర్ 2005న మధురైలో తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు విజయకాంత్ ఈ పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన తేదీ నుండి విజయ్ కాంత్ 2023 డిసెంబర్ 28 వరకు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. 2023 డిసెంబర్ 14 నుండి, పార్టీ ప్రధాన కార్యదర్శిగా విజయకాంత్ భార్య ప్రేమలత విజయకాంత్ నాయకత్వం వహిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయం, కోయంబేడు, చెన్నైలో ఉంది.
త్వరిత వాస్తవాలు దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం, స్థాపకులు ...
దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం | |
---|---|
స్థాపకులు | విజయ్ కాంత్ |
స్థాపన తేదీ | 14 సెప్టెంబరు 2005; 18 సంవత్సరాల క్రితం (2005-09-14) |
ప్రధాన కార్యాలయం | , చెన్నై , తమిళనాడు , భారతదేశం. |
విద్యార్థి విభాగం | డిఎండికే విద్యార్థుల సంఘం |
యువత విభాగం | డిఎండికే యువ సంఘం |
మహిళా విభాగం | డిఎండికే మహిళా సంఘం |
రంగు(లు) | పసుపు |
లోక్సభలో సీట్లు | 0 / 543 |
రాజ్యసభలో సీట్లు | 0 / 245 |
Election symbol | |
Website | |
www.dmdkparty.com |
మూసివేయి