ఇందిరా గాంధీ హత్య
From Wikipedia, the free encyclopedia
భారతదేశానికి మూడవ ప్రధాని ఇందిరాగాంధీ అక్టోబరు 31, 1984 తేదీన న్యూఢిల్లీ లోని సఫ్దార్జంగ్ రోడ్డు లోని తన నివాసంలో 09:20 కు హత్య గావించబడింది.[1][2] ఆమెను స్వంత అంగరక్షకులైన సత్వంత్సింగ్, బియాత్సింగ్ లే హత్య చేశారు.[3] ఈ హత్య అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయంలో భారత సైన్యం జూన్ 1984న జరిపిన ఆపరేషన్ బ్లూస్టార్కు ప్రతీకారంగా జరిగింది.[4]
త్వరిత వాస్తవాలు ఇందిరా గాంధీ హత్య, ప్రదేశం ...
ఇందిరా గాంధీ హత్య | |
---|---|
ప్రదేశం | న్యూఢిల్లీ |
తేదీ | అక్టోబరు 31 1984 09:20 (భారత ప్రామాణిక సమయం) |
లక్ష్యం | ఇందిరాగాంధీ |
ఆయుధాలు | స్టెన్ గన్ , రివాల్వర్ |
మరణాలు | 1 (ఇందిరాగాంధీ) |
నేరస్తుడు | సత్వంత్సింగ్ , బియాత్సింగ్ |
మూసివేయి